సీఎం సహాయ నిధికి ఏడీసీసీ విరాళం రూ. 1.75 కోట్లు
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా ఆదిలాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఏడీసీసీ) ఉద్యోగులు రూ. కోటీ 73 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దీంతోపాటు లాక్‌డౌన్‌తో పనులులేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలను ఆదుకోవడానికి బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది తమవంతుగా రూ. 60 వేల వి…
గుర్ర‌మెక్కిన పోలీస్‌.. క‌రోనాపై అవగాహన
కొవిడ్-19 వ్యాధి గురించి నిమిషం కూడా గ్యాప్ లేకుండా టీవీల్లో చెబుతూనే ఉన్నారు. బ‌య‌ట‌కు వెళ్తే పోలీసులు గుంజీలు, జంపింగ్స్ లాంటి ప‌నిష్‌మెంట్లు ఇచ్చి హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. అయినా జ‌నాలు బ‌య‌ట‌కు వెళ్తూనే ఉన్నారు.  అయిన‌ప్ప‌టికీ పోలీసులు త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేయ‌క మాన‌లేదు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా…
స్వ‌ర్ణం సాధించే వ‌ర‌కు విశ్ర‌మించ‌ను
ఆరుసార్లు ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్ మేరీకోమ్.. ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం సాధించే వ‌ర‌కు విశ్ర‌మించ‌న‌ని పేర్కొంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా ప‌డ్డ నేప‌థ్యంలో.. ఈ సమ‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటాన‌ని తెలిపింది. 2012 లండ‌న్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మేరీకోమ్‌.. గ‌…
ఆర్మీకి ఎంపికైన యువతకు ఘనసన్మానం
సింగరేణి సేవాసమితి ఇచ్చిన ప్రీ-ఆర్మీ రెసిడెన్షియల్‌ శిక్షణతో ఆర్మీకి ఎంపికై భారతసైన్యంలో చేరనున్న 21 మంది యువకులను హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి.ఎం. (సి.డి.ఎన్‌.)  సేవా సమితి ఉపాధ్యక్షులు  ఆంటోనిరాజా, ఆర్మీ అధికారి కల్నల్  శ్రీనివాస్‌ రావు, సింగరేణి వ్యాప్త సేవ…
నీటి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక
ఖైరతాబాద్‌ జలమండలి కార్యాలయంలో ఎండీ దాన కిషోర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెవెన్యూ వసూళ్లలో ఉదాసీనంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బకాయి ఉన్న వాణిజ్య కనెక్షన్లు గుర్తించి వసూళ్లలో వేగం పెంచాలి. జూన్‌లోగా వాణిజ్య బకాయిల బిల్లుల వసూలు పూర్త…
ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నప‌ట్ట‌ణ  ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి సమీక్షా సమావేశంలో పాల్గొ…